ముస్లిం సోదరుల బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా,దర్గాలను సందర్శించి పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్……

Spread the love

ముస్లిం సోదరుల బక్రీద్ పండుగ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ,డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, లియకత్ అలీ, వాజిధ్ అలీ తో కలిసి పటాన్చెరు లోని హజ్రత్ సయ్యద్ మురాద్ అలీషా దర్గాను సందర్శించి, ఏర్పాట్లను పారిశుద్య పనులను పరిశీలించడం జరిగింది.

అనంతరం బండ్లగూడ కాలనీలోని ఈద్గా ను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ బండ్లగూడ టౌన్ అధ్యక్షులు గోపాల్,గొల్ల కృష్ణ యాదవ్,భరత్,అఫ్జల్ తో కలిసి ఈద్గా వద్ద ఏర్పాట్లలను పారిశుద్య పనులను పరిశీలించడం జరిగింది.

బక్రీద్ పండుగను పురస్కరించుకుని దర్గా, ఈద్గాల వద్ద ప్రార్దనలు జరుపుకునే వారికి ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా పారిశుద్య పనులు, ఇతర ఏర్పాట్లు చూడాలని కార్పొరేటర్ జిహెచ్ఎంసి సిబ్బందిని ఆదేశించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page