రానున్న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయ ధర్మకర్త మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ప్రత్యేక సమావేశం …..

హాజరైన ఆలయ కార్యవర్గ కమిటీ…. రానున్న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయ ధర్మకర్త, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం పటాన్చెరు లోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ప్రత్యేక సమావేశం…

అమ్మవారి బోనాల ఊరేగింపు కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

పటాన్చెరువు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ కాలనీ గోకుల్ యూత్ కమిటీ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన అమ్మవారి బోనాల ఊరేగింపు కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.

ముస్లిం సోదరుల బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా,దర్గాలను సందర్శించి పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్……

ముస్లిం సోదరుల బక్రీద్ పండుగ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ,డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, లియకత్ అలీ, వాజిధ్ అలీ తో కలిసి పటాన్చెరు లోని హజ్రత్ సయ్యద్ మురాద్ అలీషా దర్గాను సందర్శించి, ఏర్పాట్లను పారిశుద్య పనులను పరిశీలించడం…

పలుకాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…..

డ్రైనేజీ సమస్యల పరిశీలన…. ఓపెన్ డ్రైనేజీ ఉన్న స్థలాలలో పైపులు వేయాలని ఆదేశం….. పటాన్చెరు లోని శాంతినగర్ కాలనీ, మరియు నర్ర బస్తి కాలనీలలో ఓపెన్ డ్రైనేజీ నిండిపోవడం వల్ల మురుగునీరు బయటికి వచ్చి రోడ్లపై ప్రవహిస్తున్నాయని స్థానిక కాలనీవాసులు కార్పొరేటర్…

కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి స్థల పరిశీలన చేసిన GHMC జోనల్ కమిషనర్ శంకరయ్య

పటాన్చెరు 113వ డివిజన్ లో నూతన వార్డు కార్యాలయ నిర్మాణం కొరకు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి స్థల పరిశీలన చేసిన GHMC జోనల్ కమిషనర్ శంకరయ్య …. పటాన్చెరు 113వ డివిజన్ పరిధిలో వార్డు కార్యాలయం లేనందున…

You cannot copy content of this page