అమ్మవారి బోనాల ఊరేగింపు కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

Spread the love

పటాన్చెరువు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ కాలనీ గోకుల్ యూత్ కమిటీ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన అమ్మవారి బోనాల ఊరేగింపు కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page