పలుకాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…..

Spread the love

డ్రైనేజీ సమస్యల పరిశీలన….

ఓపెన్ డ్రైనేజీ ఉన్న స్థలాలలో పైపులు వేయాలని ఆదేశం…..

పటాన్చెరు లోని శాంతినగర్ కాలనీ, మరియు నర్ర బస్తి కాలనీలలో ఓపెన్ డ్రైనేజీ నిండిపోవడం వల్ల మురుగునీరు బయటికి వచ్చి రోడ్లపై ప్రవహిస్తున్నాయని స్థానిక కాలనీవాసులు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కి తెలియజేయగా వెంటనే స్పందించి కార్పొరేటర్ HMWS A.E ప్రవీన్ తో కలిసి కాలనీలలో పర్యటించి ఓపెన్ డ్రైనేజీలను పరిశీలించిన అనంతరం, వెంటనే ఓపెన్ డ్రైన్ గా ఉన్న స్థలాలలో పైపులు వేయాలని ఆదేశించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page