కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి స్థల పరిశీలన చేసిన GHMC జోనల్ కమిషనర్ శంకరయ్య

Spread the love

పటాన్చెరు 113వ డివిజన్ లో నూతన వార్డు కార్యాలయ నిర్మాణం కొరకు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి స్థల పరిశీలన చేసిన GHMC జోనల్ కమిషనర్ శంకరయ్య ….

పటాన్చెరు 113వ డివిజన్ పరిధిలో వార్డు కార్యాలయం లేనందున పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పటాన్చెరువు పట్టణంలో నూతన వాడు కార్యాలయం నిర్మించవలసిందిగా కోరుతూ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గతంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ శంకరయ్య ని కోరడం జరిగింది.
నూతన వాడు కార్యాలయ


నిర్మాణానికి కోటి 40 లక్షల రూపాయల అంచనా వేయగా, GHMC జోనల్ కమిషనర్ శంకరయ్య ,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి పటాన్చెరువులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం పక్కన స్థల పరిశీలన చేయడం జరిగింది.
వారితోపాటు డిప్యూటీ కమిషనర్ బాలయ్య , SE శంకర్ నాయక్ , ఏ.సీ.పి స్వామి నాయక్ ,AE శివ కుమార్ వారితో కలిసి స్థల పరిశీలన చేశారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page