బాచుపల్లి, గాజులరామారం, జీడిమెట్ల డివిజన్ లోని పలు కాలనీల్లో గణేష్ మండపాలను సందర్శించి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

WhatsApp-Image-2023-09-19-at-10.38.33-AM
Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ పరిధిలోని బాచుపల్లి ప్రణీత్ అంటిల్ల, 125 గాజులరామారం ఫేస్ -2, 132 డివిజన్ గాయత్రీ నగర్ కాలనీ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎమ్మెల్యే కె పి వివేకానంద్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకురాలు, భక్తులు పాల్గొన్నారు.


Spread the love

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE