బాచుపల్లి, గాజులరామారం, జీడిమెట్ల డివిజన్ లోని పలు కాలనీల్లో గణేష్ మండపాలను సందర్శించి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ పరిధిలోని బాచుపల్లి ప్రణీత్ అంటిల్ల, 125 గాజులరామారం ఫేస్ -2, 132 డివిజన్ గాయత్రీ నగర్ కాలనీ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎమ్మెల్యే కె పి వివేకానంద్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకురాలు, భక్తులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page