మునుగోడు లో ఇంటింటి ప్రచారం ఎమ్మెల్యే

Spread the love

మునుగోడు లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే సీతక్క

సాక్షిత : మునుగోడు నియోజక వర్గం నాంపల్లి మండలం నామ్ తండా లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతి ని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ..

ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి రవళి రెడ్డి తో పాటు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page