నూతన పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..
_
సాక్షిత : మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం లోని కోర్విచెల్మ గ్రామం కి చెందిన 98 మంది లబ్ధిదారులకు పెన్షన్ గుర్తింపు కార్డులను అందజేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .._
![నూతన పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .. 2 WhatsApp Image 2022 09 08 at 2.20.09 PM](https://sakshithanews.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-08-at-2.20.09-PM-1024x461.jpeg)
_ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..