నిత్యావసరాలు అందచేసిన నర్సారెడ్డి భూపతిరెడ్డి..

Spread the love

నిత్యావసరాలు అందచేసిన నర్సారెడ్డి భూపతిరెడ్డి.


కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,132 డివిజన్(జీడిమెట్ల) లోని అంగడిపేట్ లో నిన్న కురిసిన వర్షానికి ఇల్లలోనికి వరదనీరు రావడంతో అక్కడి స్థానిక ప్రజల నిత్యావసర వస్తువులు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది.
విషయం తెలుసుకున్న వెంటనే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి తక్షణం స్పందించి వారికి నిత్యావసరాలను A -బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ చేత పంపిణి చేయించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు మద్దికుంట నవీన్ రెడ్డి,మీనాక్షి ఎస్టేట్స్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి,ప్రవీణ్ గౌడ్,వినీత్,భాస్కర్,సాయి,మిద్దెల సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page