భౌరంపేట్ శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్

Spread the love

MLA KP Vivekanand participated in Bhaurampet Sri Bhramarambha Mallikarjuna Swami Jatara

భౌరంపేట్ శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్ గ్రామం శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లికార్జున స్వామి వారి జాతరలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. స్వామి వారి దీవెనలు ప్రజలందరిపై తప్పక ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page