కాచిగుడాలో ఎమ్మెల్యే కాలేరు ఎన్నికల ప్రచార పాదయాత్రకు బ్రహ్మరధం పట్టిన ప్రజలు

Spread the love

అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాచిగుడా డివిజన్ లోని భద్రుక కాలేజ్, రహ్మత్ నగర్ మరియు ఎస్వీఎస్ హాస్పిటల్ ప్రాంతాల్లో, డివిజన్ ప్రెసిడెంట్ భీష్మ దేవ్ , మహిళా నాయకులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచార పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు.

అభివృద్ధికి, సంక్షేమానికి మారుపేరుగా సీఎం కేసీఆర్ పాలనలో, తమ ప్రాంతాల్లోని ఆన్ని సమస్యలను తీరుస్తూ ముందుకి నడిపిస్తున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

మహిళలు, యువకులు, పెద్ద వాళ్ళు అంటూ ఎటువంటి భేదాలు లేకుండా అందరూ, ఎమ్మెల్యే పాదయాత్రను స్వాగతిస్తూ, తమ ఓటు కారు గుర్తుకే, మళ్ళీ కాలేరు గారే మా ఎమ్మెల్యే గా గెలుస్తారని ముందుగానే ప్రకటించడం జరిగింది.

Whatsapp Image 2023 10 30 At 4.48.29 Pm
Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page