Whatsapp Image 2024 01 19 At 1.41.22 Pm

పాదయాత్రకు జనసేన నిర్ణయం

మార్కాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఇమ్మడి కాశీనాధ్ అధ్యక్షతన కార్యకర్తలతో అత్యవసర సమావేశం. వైసీపీ పాలన వైఫల్యాలపై మార్కాపురం నియోజకవర్గం వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయం. మార్కాపురం జిల్లా మరియు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్లక్ష్యంపై పాదయాత్రకు నిర్ణయం. ఈనెల 28 నుంచి…
Whatsapp Image 2023 12 04 At 11.07.54 Am

తీవ్ర తుఫాను నేపథ్యంలో యువగళం పాదయాత్రకు బ్రేక్

కాకినాడ తుపాను కారణంగా రెడ్ అలర్ట్ ఇచ్చినందున పాదయాత్రకు 3 రోజుల విరామం. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్ద యువగళం పాదయాత్ర.తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం, ఈదురుగాలులు. తుపాను ప్రభావం…
Whatsapp Image 2023 10 30 At 4.48.29 Pm

కాచిగుడాలో ఎమ్మెల్యే కాలేరు ఎన్నికల ప్రచార పాదయాత్రకు బ్రహ్మరధం పట్టిన ప్రజలు

అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాచిగుడా డివిజన్ లోని భద్రుక కాలేజ్, రహ్మత్ నగర్ మరియు ఎస్వీఎస్ హాస్పిటల్ ప్రాంతాల్లో, డివిజన్ ప్రెసిడెంట్ భీష్మ దేవ్ , మహిళా నాయకులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ఎన్నికల…

YSR CP జగనన్న అభిమాని షేక్ జిలాని సంక్షేమ పాదయాత్రకు సంఘీభావం

ప్రకాశం జిల్లా YSR CP జగనన్న అభిమాని షేక్ జిలాని సంక్షేమ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన యర్రగొండపాలెం YSR CP నాయకులు ..! రానున్న ఎన్నికల్లోనూ YSR CP ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మార్కాపురానికి చెందిన ప్రెవెట్ టీచర్ జగనన్న…

కందుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన యర్రగొండపాలెం టిడిపి నాయకులు

కందుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన యర్రగొండపాలెం టిడిపి నాయకులు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మెట్టుమీదిపల్లి, తిప్పాయపాలెం గ్రామం మీదుగా సాగుతున్న మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గారు చేపడుతున్న పాదయాత్రకు యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం…

యువగలం పాదయాత్రకు సంఘీభావం

ఆంధ్ర ప్రదేశ్…..అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో యువగలం పాదయాత్రకు సంఘీభావం తెలిపిన లింగపాలెం మండల ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాసయాదవ్, చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యాదవ సంఘం అధ్యక్షులు పిల్లల శ్రీనివాసయాదవ్, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ,…

భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్

భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ స్వయంగా పాదయాత్రకు పూనుకోవడం పార్టీకి బూస్ట్ ఇస్తుందనే అంచనాలున్నాయి. భారత్ జోడో కంటే ముందు కాంగ్రెస్ జోడో చేయాలని…

You cannot copy content of this page