మదిరె భాస్కర్ రెడ్డి మన్వి దేవేంద్రప్ప సోది రూఫ్, గాంధీ కి నివాళులర్పిస్తూ వారు మాట్లాడుతూ

Spread the love

కర్నూలు జిల్లా

ఆదోని నియోజకవర్గంలో

తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు
మదిరె భాస్కర్ రెడ్డి మన్వి దేవేంద్రప్ప సోది రూఫ్, గాంధీ కి నివాళులర్పిస్తూ వారు మాట్లాడుతూ

చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి. కానీ, మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం అనే మాటను గుర్తు చేసుకుంటూ గాంధీ కి నా నివాళులు అర్పిస్తున్నాను.తెలిపారు,

ఈ కార్యక్రమంలో వెళ్లినటువంటి నాయకులు,సంభగల్ ఫక్రుద్దీన్ సోమశేఖర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ రామచంద్ర,మాజీ కౌన్సిలర్ మల్లికార్జున శ్రీనివాసులు,మల్లేశ్వరప్ప, నారాయణపురం షాషావలి మద్దికేర రామకృష్ణ,మైనార్టీ ఎండి హుస్సేన్, ఇస్మాయిల్ భాష కారుమంచి సలకల కొండ శీన రామకృష్ణ రాముడు మదిరె గోవిందా,నాగరాజు తిమ్మప్ప షేక్ అన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు …

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page