షాద్ నగర్ గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీ నరసింహ్మ రెడ్డి కి లక్ష

Spread the love

Lakshmi Narasimha Reddy, Chairman Shad Nagar Library, Rs.

షాద్ నగర్ గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీ నరసింహ్మ రెడ్డి కి లక్ష రూపాయల విలువైన పుస్తకాలు అందించిన (ఎల్ ఐ సి) ఆఫీసర్

రంగారెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

షాద్ నగర్ పట్టణానికి చెందిన ఎల్ ఐ సి డెవలప్మెంట్ ఆఫీసర్ కెవిపి సుబ్రహ్మణ్యం సుమారు లక్ష రూపాయల విలువైన 311 పుస్తకాలు గ్రంథాలయ చైర్మన్ పెరుమాళ్ళ లక్ష్మీ నరసింహ్మ రెడ్డి కి& కమిటీ సభ్యులకు అందించారు

, సుబ్రహ్మణ్యం ఎన్నో సంవత్సరాలుగా తన ఇంట్లో సమకూర్చుకున్న వివిధ రకాల విద్యార్థులు ఉపయోగపడే పుస్తకాలు అందించారు.

మా ఇంట్లో ఉన్న పుస్తకాలు పలువురు విద్యార్థులకు ఉపయోగపడాలని ఉద్దేశంతో ఇన్ని రోజులుగా ఎంతో శ్రద్ధగా చూసుకున్న పుస్తకాలు గ్రంథాలయానికి అందించామని సంతోషం వ్యక్తం చేశారు


,ఈ సందర్భంగా చైర్మన్ పెరుమాళ్ళ లక్ష్మీ నరసింహ్మ రెడ్డి మరియు కమిటీ సభ్యులు కెవిపి సుబ్రహ్మణ్యం కి ధన్యవాదాలు తెలిపారు వారికి గ్రంథాలయ కమిటీ సమక్షంలో సన్మానం చేశారు,
IIt,iiit,gate,bits philony, electrical engineer,inter besic, doctor, maths, physics, మొదలగు పుస్తకాలు ఉన్నాయి

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అల్లాడ శేఖర్ వైస్ చైర్మన్ అందె మహేశ్వర్ మంఖాల అరుణ సభ్యులు గాదె సుధాకర్, అందె జంగరాజ్,గడ్డం ఆంజనేయులు, అజహర్, తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page