ఉపాధ్యాయుల మేదో సంపత్తి తోనే విజ్ఞాన వంతులైన విద్యార్థులు తయారవుతారు

Spread the love


Knowledgeable students are made with the intellectual property of teachers

ఉపాధ్యాయుల మేదో సంపత్తి తోనే విజ్ఞాన వంతులైన విద్యార్థులు తయారవుతారు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇటీవల కాలంలో హన్మకొండలో జరిగిన తెలుగు వెలుగు జాతీయ వేదిక లో వికారాబాద్ ప్రాంతానికి చెందిన తెలుగు వెలుగు జాతీయ అవార్డు గ్రహితలు అయిన చింతకుంట గ్రామానికి చెందిన B. నర్సింలు, పులుసు మామిడి గ్రామానికి చెందిన J. రామచంద్రుడు, కేరెళ్లి గ్రామానికి చెందిన T. సంజీవ్ లు ఉపాధ్యాయులను అభినందిస్తూ… వారిని సన్మానించారు

Related Posts

You cannot copy content of this page