తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటివెలుగు రెండో విడుత కార్యక్రమం

Spread the love


Kantivelugu is the second release program introduced by the Telangana government

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణా రావు తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటివెలుగు రెండో విడుత కార్యక్రమం మరియు SNDP,రోడ్ వర్క్స్, డ్రైనేజీ పనులు, వైకుంఠధమం , డంపింగ్ యార్డ్ వంటి పట్టణ అభివృద్ధి పనులపై ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మేయర్ మాట్లాడుతూ సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో NMC టౌన్ ప్లానింగ్ ,ఇంజనీరింగ్ , శానిటేషన్ అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page