వైఎస్సార్సీపీలో చేరిన జనసేన, టీడీపీ కార్యకర్తలు

Spread the love

వైఎస్సార్సీపీలో చేరిన జనసేన, టీడీపీ కార్యకర్తలు
కండువా కప్పి ఆహ్వానించిన పెదకూరపాడు నియోజకవర్గ యువ నాయకుడు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి

పెదకూరపాడు మండలం పెదకూరపాడు గ్రామానికి చెందిన నరుకుళ్లపాడు మాబు, ఆళ్లూరి రాజేష్, సాధినేని శివ బాలకృష్ణ, బత్తుల నాగేశ్వరరావు తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. పెదకూరపాడు నియోజకవర్గ యువ నాయకుడు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page