ఓటు అనే ఆయుధం ద్వారానే జగన్మోహన్ రెడ్డికి బుద్ధిచెప్పాలి.

Spread the love

ప్రజలను నట్టేట ముంచిన జగన్ రెడ్డి

రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఓటు అనే ఆయుధం ద్వారానే జగన్మోహన్ రెడ్డికి బుద్ధిచెప్పాలి.

వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపి చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే రాష్ట్రంలోని ప్రజలకు మంచి రోజులు రావడంతో పాటుగా రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని

పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ.ఆంజనేయులు అన్నారు.

నూజెండ్ల మండలం తెల్లబాడు గ్రామంలో శుక్రవారం నాడు సాయంత్రం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన “ఇదేమి కర్మ”రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

వైసిపి పాలనలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతూ ప్రతి ఇంటికి తిరిగి వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page