సింగరేణి సంస్థ చే 10.5 Mw సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమం

Spread the love

సింగరేణి సంస్థ చే 10.5 Mw సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న పి.సి.సి సభ్యులు డాక్టర్ చందా సంతోష్!!

, కొత్తగూడెం సింగరేణి సంస్థ చే 10.5 Mw సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించడానికి విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు , మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య తో కార్యక్రమంలో పాల్గొన్న పి.సి.సి సభ్యులు డాక్టర్ సంతోష్ కుమార్ ..‌.‌‌

వీరితో పాటు పి.సి.సి సభ్యులు
తాళ్లూరి చంద్రశేఖర్ చక్రవర్తి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర సోమేశ్వర్ గౌడ్, కొమ్ము నాగేంద్ర, జర్పుల జగన్, ఎస్కే మీరా తదితరులు పాల్గొన్నారు.*

Related Posts

You cannot copy content of this page