తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్పీ మెస్ ను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ప్రారంభించారు. స్థానిక కరకంబాడి రోడ్డులోని డి మార్ట్ పక్కన రెడ్డిగుంటలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…
సింగరేణి సంస్థ చే 10.5 Mw సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న పి.సి.సి సభ్యులు డాక్టర్ చందా సంతోష్!! , కొత్తగూడెం సింగరేణి సంస్థ చే 10.5 Mw సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించడానికి విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి…
సంగం డైరీ లో నూతన ఉత్పత్తులు పసుపు పొడి- 50gm , గుంటూరు స్పైసీ చిల్లీ పౌడర్ – 50gm ,100gm సాంబార్ పౌడర్- 8gm ,50gm , గరం మసాలా పొడి- 8gm, 50gm మరియు చికెన్ మసాలా-8gm పోలీ…
వినికొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శావల్యాపురం ప్రాధమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం లిమిటెడ్.వారు సుమారు 6 కోట్ల 65 లక్షల రూపాయల తో నిర్మించిన వేల్పూరు గ్రామ శీతల గిడ్డంగి కేంద్రం (కోల్డ్ స్టోరేజ్)…
మహబూబ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ ను మే 6న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చే ప్రారంభం.
సాక్షిత : ఐటీ టవర్ ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి డా.V. శ్రీనివాస్ గౌడ్ ఆదేశం.బెంగళూరు హై వే నుండి ఐటీ టవర్ కు 100 Ft నూతన కనెక్టింగ్ రోడ్డు కు అనుసంధానంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా…