ప్రాథమిక పాఠశాలలో.. 51 లక్షల రూపాయల వ్యయం

Spread the love

In primary school.. 51 lakh rupees expenditure

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం.. పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపుర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో..

51 లక్షల రూపాయల వ్యయంతో మన ఊరి మనబడి పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page