ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు…

Spread the love

హాజరైన మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతా-మహేందర్ రెడ్డి.

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ..

ఎల్. బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ..

జ్యోతిబా పూలే జయంతి సందర్బంగా ఎల్. బి నగర్ కూడలిలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు….

ఈ సందర్బంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…

సమాజంలో పాతుకుపోయిన మూఢత్వాన్ని ఎదిరించి, స్త్రీ విద్య కోసం నిరంతరం తపించిన ఆధునిక సామాజిక ఉద్యమకారుడు సంఘసంస్కర్త శ్రీ మహాత్మా జ్యోతిబాపూలే జీవితం అందరికి ఆదర్శం అని కొని ఆడారు….

ఈ కార్యక్రమం లో నియోజకవర్గం సీనియర్ నాయకులు పలు డివిజన్ ల అధ్యక్షులు, మహిళా నాయకులు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు….

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page