యాదాద్రి లక్ష్మినర్సింహస్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహ స్వామి వారిని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు స్వాగతం పలికి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రావుల శేషగిరి, జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గుడాల భాస్కర్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page