మాధవరం రంగరావు తో కలిసి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

Spread the love


Government Whip Arekapudi Gandhi visited the hospital along with Madhavaram Ranga Rao

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,వార్డ్ మెంబర్ నర్సింహ రెడ్డి ( వేణు) ఇటీవల అనారోగ్యo కు గురై ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, MD ఇబ్రహీం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page