బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు సందేశం పంపారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్.. తన ఆరోగ్య పరిస్థితి గురించి తెకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తి…
అడ్డగుట్ట లో ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు, లాలాపేట లో కుడా కొత్త ఆసుపత్రి భవనాలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి
సాక్షిత సికింద్రాబాద్ : అడ్డగుట్టలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రూ.13 కోట్ల మేరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రమాదంలో గాయపడిన వారిని అటుగా వెళుతున్న వైరా ఏసీపీ రహెమాన్ తమ సిబ్బందితో కలసి సహాయం చేసి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సాయంత్రం ఐదు గంటల సమయంలో…
సాక్షిత : బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి వైసీపీ పార్టీ రంగులు వేయడం తగదని, ప్రజల సొమ్ముతో ప్రజల కోసం నడుపుతున్న ఆసుపత్రిని ఒక పార్టీకి ఎలా పరిమితం చేస్తారని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ…
Government Whip Arekapudi Gandhi visited the hospital along with Madhavaram Ranga Rao వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,వార్డ్ మెంబర్ నర్సింహ రెడ్డి ( వేణు) ఇటీవల…
Kutty Vellodi Government Hospital sanctioned Rs.12 crores కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రికి రూ.12 కోట్లు మంజూరు ; రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ ; విలేఖరుల సమావేశంలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడి సాక్షిత సికింద్రాబాద్…