ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ

Spread the love

Free distribution of note books to government school students

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ.

సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దాతల సహకారంతో రూపొందించిన నోటు పుస్తకాలను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థుకు అందజేసేందుకు శ్రీకారం చుట్టారు.

ఈనేపథ్యంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధి సంజయ్ గాంధీ నగర్ లోని ప్రాథమిక పాఠశాల విద్యరులకు స్థానిక కార్పొరేటర్ బి. విజయ్ శేఖర్ గౌడ్ వార్డు మెంబర్ భాస్కర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్, రాములు, నేతలు అంజి ముదిరాజ్, నర్సింహారెడ్డి, వెంకట్ ముదిరాజ్, మల్లేష్, వీరయ్య, వెంకట్, హఫీజ్, తెరాస శ్రేణులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page