దుబ్బగూడెం లే అవుట్ కాలనీలో శ్రీ ప్రసన్నాoజనేయ స్వామి ఆలయ నిర్మాణా శంకుస్థాపన

Spread the love

దుబ్బగూడెం లే అవుట్ కాలనీలో శ్రీ ప్రసన్నాoజనేయ స్వామి ఆలయ నిర్మాణా శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మన బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ *


సాక్షిత * : బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ *కారుకూరు రాంచందర్ ఆదేశాల మేరకు
కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో
దుబ్బగూడెం లే అవుట్ కాలనీలో శ్రీ ప్రసన్నంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణా శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిధిగా గా విచ్చేసి పూజ కార్యక్రమం లో పాల్గొన్న మన ప్రియతమా నాయకులు *బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ *

అనంతరం వినోద్ మాట్లాడుతు లే అవుట్ కాలనీ పనులు త్వరగా పూర్తి చేయాలనీ కాలనీ వాసులకు అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులకు చెప్పడం జరిగింది

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు అధికారులు వివిధ శాఖల ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2024 01 06 At 12.19.32 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page