రాజాం టిడిపి క్యాంప్ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు మీడియాతో

Spread the love

రాజాం టిడిపి క్యాంప్ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలు పై ఉత్తరాంధ్ర అభివృద్ధి పై పోరాటం చేసే టీడీపీ యం ఎల్ సి అభ్యర్థి చిరంజీవిరావు ను గెలిపించండి.జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి ఓటు అనే తుపాకీతో అండమాన్ దీవుల్లో కలపాలి.జగన్మోహన్ రెడ్డికి చర్మగీతం పాడాలి.రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన పెద్దమనిషి నాలుగు సంవత్సరాలు అవుతున్న ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.పైగా అడిగేవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page