ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

Spread the love

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

శంకర్‌పల్లి: ఏప్రిల్ 29: ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల శాతం కన్నా రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓట్ల శాతం పెరిగే విధంగా ఓటర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు మే 13న తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మేనేజర్ అంజని కుమార్, సీనియర్ అసిస్టెంట్ జయరాజు ఉన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page