ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జ్యోతి భీమ్ భరత్ మాట్లాడుతూ ఓటు హక్కును తన అంతరాత్మ ప్రబోధం…

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శంకర్‌పల్లి: ఏప్రిల్ 29: ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన కార్యాలయంలో సోమవారం…

ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.

మహబుబాబాద్ జిల్లా పోలిస్ ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. *ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి : సుదీర్ రామనాద్ కేకన్ IPS పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా మహబుబాబాద్ జిల్ల పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు…

క్రీడా ప్రాంగణాలని వినియోగించుకోవాలి – జెడ్పీటీసీ

క్రీడా ప్రాంగణాలని వినియోగించుకోవాలి – జెడ్పీటీసీ — వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో జడ్పిటిసి చిట్యాల సాక్షిత చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణంలో వేసవి హాకీ శిక్షణా శిబిరాన్ని ముగింపు కార్యక్రమంలో చిట్యాల జడ్పిటిసి సుంకరి…

కంటి వెలుగును ప్రజలు వినియోగించుకోవాలి

People should use eye light కంటి వెలుగును ప్రజలు వినియోగించుకోవాలి:డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సాక్షిత సికింద్రాబాద్ : నుంచి నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకొని తమ నేత్ర వ్యాధుల ను నివారించుకోవాలని ఉప సభాపతి తీగుల్ల…

You cannot copy content of this page