ఎన్నికల ప్రచార కరపత్రాలను నేరుగా పట్టభద్రుల ఇంటికి

Spread the love

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బుడుమూరు పంచాయతీలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఎన్నికల ప్రచార కరపత్రాలను నేరుగా పట్టభద్రుల ఇంటికివెళ్లి అందజేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ బుడుమూరు101పట్టభద్రుల ఓటర్లు లో ఉన్నారు.వైస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ పధకాలను దృష్టిలో ఉంచుకుని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలపరిచిన సీతంరాజు సుధాకర్ గారు పోటీ చేయనున్నారు.వచ్చే నెల13తేదీ న జరగబోయే ఉత్తరాంధ్ర పట్ట భద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్ట భద్రులు అందరూ తమ అమూల్యమైన మొదటి (1) ప్రాధాన్యతా ఓటును సీతంరాజు సుధాకర్ కి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు.ఈకార్యక్రమంలో లావేరు మండలం ఎంపీపీ, జడ్పిటిసి,ఎంపీటీసీలు,సర్పంచులు ,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page