పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా తమ్ముడు “శ్యామ్”ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. కాకాణి గోవర్ధన్ రెడ్డి .

వెంకటాచలం మండల కేంద్రము,సర్వేపల్లి నియోజక వర్గము.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా తమ్ముడు “శ్యామ్”ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. – వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి . సాక్షిత : వెంకటాచలం మండలములోని ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉన్న శ్రిడ్స్ కళ్యాణ…

గ్రాడ్యుయేట్ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదయ్యా. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి

గ్రాడ్యుయేట్ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదయ్యా. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సాక్షిత నంద్యాల జిల్లా డోన్ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం…

ఎన్నికల ప్రచార కరపత్రాలను నేరుగా పట్టభద్రుల ఇంటికి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బుడుమూరు పంచాయతీలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఎన్నికల ప్రచార కరపత్రాలను నేరుగా పట్టభద్రుల ఇంటికివెళ్లి అందజేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎచ్చెర్ల…

వైస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి

తిరుపతిలోని వైయస్ఆర్ మార్గ్ డిపిఆర్ కళ్యాణమండపంలో వైస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి పరిచయ సభ సాక్షిత : ఈ పరిచయ సభకు ముఖ్య అతిధిగా శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి విచ్చేసి వైకాపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్…

You cannot copy content of this page