దసరా పండుగ

Spread the love

సాక్షిత : దసరా పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో తెరాస నాయకులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు చింతకింది రవీందర్ ,పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, రమేష్, మల్లేష్, రమణ,నటరాజు,మల్లేష్ యాదవ్,రఘునాథ్,పవన్ నరేందర్ బల్ల తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page