నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి

Spread the love

సాక్షిత : నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్   సికింద్రాబాద్ నియోజకవర్గానికి బౌధనగర్ ప్రాంతానికి చెందిన దయానంద CMRF ద్వారా మంజురైన నిధుల మంజూరు పత్రాలు (LOC) లబ్దిదారుడు దయానంద కి అందించారు. సీతాఫలమంది లోని క్యాంప్ కార్యాలయంలో   ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  రూ1.00లక్ష విలువజేసే LOC పత్రాలను అందించారు..  ఈ కార్యక్రమంలో  తెరాసనాయకులు సీతాఫలమంది కార్పొరేటర్ కుమారి సామల హేమ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page