నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి

Spread the love

సాక్షిత : నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన ఆరతి, శ్రీదేవి, సతీష్ కుమార్, ముస్కాన్, కనకయ్య యాకయ్య లు అనారోగ్యం తో బాధపడుతున్నారు. వీరికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన LOC పత్రాలను ఆరతి (2 .50 లక్షలు) శ్రీదేవి (2 .50 లక్షలు), సతీష్ కుమార్ (2 .50 లక్షలు) , ముస్కాన్ (2 .50 లక్షలు) , యాకయ్య (2 .50 లక్షలు) , కనకయ్య (1 లక్ష) మొత్తం 13 లక్షల విలువ చేసే (LOC) లను లబ్దిదారులకు కు అందించారు. సీతాఫలమంది లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ4.50లక్ష విలువజేసే LOC పత్రాలను తన నియోజక వర్గ క్యాంపు కార్యాలయం లో లబ్ది దారులకు అందించారు . ఈ కార్యక్రమంలో మెట్టుగూడ కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునీత పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page