ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ

Spread the love

పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన 932 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు

Related Posts

You cannot copy content of this page