హైకోర్టు న్యాయమూర్తికి మరకత శివాలయ ఆహ్వానం: దయాకర్ రాజు

Spread the love

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జి రాధా రాణిని మరకత శివాలయం ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ ధూపాటి దయాకర్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం న్యాయమూర్తికి 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయ చిత్రపటాన్ని చైర్మన్ దయాకర్ రాజు అందజేసి, ఆలయ చరిత్రను వివరించి, ఆలయానికి ఆహ్వానించారు. సమయం చూసుకొని తప్పకుండా చందిప్ప మరకత ఆలయాన్ని దర్శించుకుంటానని న్యాయమూర్తి రాధా రాణి పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page