సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన వైరా ఎస్సై మేడా ప్రసాద్..

Spread the love

ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ నందున వైరా ఎస్సై మెడ ప్రసాద్ సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాం కింగ్‌ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్‌లలో ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌, పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, కేవైసీలను అప్‌డేట్‌ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించకూ డదన్నారు. సైబర్‌ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్‌ఫ్రీ నం బర్‌కు డయల్‌ చేసి ఫిర్యాదు చేయవలసిందిగా కోరారు.. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సత్యనారాయణ కానిస్టేబుల్ బాల్య సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page