మైలవరంలో వ్యవసాయ శాఖ ఎడిఏ, ఏవో కార్యాలయాల భవన నిర్మాణo

Spread the love

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,

మైలవరంలో వ్యవసాయ శాఖ ఎడిఏ, ఏవో కార్యాలయాల భవన నిర్మాణ సముదాయాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీఎం జగనన్న ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సౌకర్యార్థం నిర్మించిన కార్యాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ ప్రభుత్వంలో రైతే రాజన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page