మైలవరంలో అంగన్వాడీలు రాస్తారోకోప్రజాశక్తి మైలవరంఅంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో జరుగుతున్న ధర్మా కు వెళ్ళనీయకుండా అడ్డుకున్నందుకు నిరసనగా స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద రాస్తారోకో చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు రాస్తారోకో విరమించేది లేదని నినాదాలు చేశారు. సంఘటన…
మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మైలవరంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 22.4.2023. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని, ఈ రంజాన్ పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మైలవరం శాసనసభ్యులు…
మైలవరంలో సంక్షేమానికి రూ.31.99 కోట్లు, అభివృద్ధికి రూ.6.55 కోట్లుశాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి._*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం సాక్షిత : మైలవరం పట్టణంలోని మూడు సచివాలయాల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటివరకు సంక్షేమానికి రూ.31.99 కోట్లు…
మైలవరంలో జగనన్నే మా భవిష్యత్తు. కార్యక్రమాన్ని ప్రారంభించిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం…
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, మైలవరంలో వ్యవసాయ శాఖ ఎడిఏ, ఏవో కార్యాలయాల భవన నిర్మాణ సముదాయాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీఎం జగనన్న ఎన్నో…