జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ఎల్లప్పుడు సిద్దం

Spread the love


Congress is always ready for the welfare of journalists

జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ఎల్లప్పుడు సిద్దం- టి‌పి‌సి‌సి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి.

కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం (TUWJ-143 ), TEMJU ఎన్నికైన సందర్భంగా టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ని కార్యవర్గ సభ్యులు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతి రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు రానున్న రోజుల్లో టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులకు అన్నీ విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యులు శివాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదందపురం వెంకట్, సలహదారులు శ్రీనివాస్ కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ ( TUWJ -143 ) అధ్యక్షుడు సుధీర్ మాంకాల, ప్రధాన కార్యదర్శి కృష్ణ రెడ్డి, ట్రెజరర్ సురేందర్ , ఉపాధ్యక్షుడు మాధవ రెడ్డి కార్యదర్షులు రవీందర్, రాజు వెంకటేష్. నరేందర్ , కార్యవర్గ సభ్యులు ఎర్రోళ్ల కృష్ణా, ప్రసాద్ ,

తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా ( TEMJU ) అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page