ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని సూరారం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తన పుట్టినరోజు

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని సూరారం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తన పుట్టినరోజును పురస్కరించుకొని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ వారికి పూల బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు…

ఒకప్పుడు మంచినీటి కష్టాలు.. ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు…

ఒకప్పుడు మంచినీటి కష్టాలు.. ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు… అటువంటి పరిస్థితుల నుండి ఇప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారు… GHMC పరిధిలో అనేక అభివృద్ధి పనులు ఉంటాయి… రూ.5 కోట్ల ఫండ్ సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు నా దృష్టికి తీసుకువచ్చారు. వేదిక ద్వారా…

రక్తదానం చేసిన లస్మన్నపల్లి సర్పంచ్ రాములు

రక్తదానం చేసిన లస్మన్నపల్లి సర్పంచ్ రాములు సాక్షిత సైదాపూర్ కరీంనగర్ జిల్లా సైదాపూర్ ,స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మండలంలోని లస్మన్నపల్లి గ్రామ సర్పంచ్, సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి…

15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర

15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర” పాదయాత్రలో భాగంగా.. పత్తిచేలో పనిచేసుకుంటున్న రైతు కూలీల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్ అయ్యా… మావి రెక్కాడితే గానీ, డొక్కాడని బతుకులు. మా…

మునుగోడు ఎమ్మెల్యే సీటు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కి కేటాయించాలి అని గౌడ సంక్షేమ సంఘం విన్నపం*లీలావతి చీకూరి

మునుగోడు ఎమ్మెల్యే సీటు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కి కేటాయించాలి అని గౌడ సంక్షేమ సంఘం విన్నపం*లీలావతి చీకూరి మునుగోడుకీ బై ఎలక్షన్లు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కీ మునుగోడు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ముఖ్యమంత్రి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దుండిగల్ మునిసిపాలిటిలోని సాయి పూజ కాలనీలో నిర్వహించిన కంటి పరిక్ష శిబిరం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దుండిగల్ మునిసిపాలిటిలోని సాయి పూజ కాలనీలో నిర్వహించిన కంటి పరిక్ష శిబిరంలో అవసరమైన వారికీ శస్త్రచికిత్స చేయించిన నర్సారెడ్డి భూపతిరెడ్డి శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఈరోజు భూపతిరెడ్డి కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపారు.శస్త్రచికిత్స అనంతరం కంటిచూపు మెరుగ్గా…

అంతాయపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్ కాంప్లెక్స్)

మేడ్చల్ జిల్లా, శామీర్ పేట్ మండల పరిధిలోని అంతాయపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్ కాంప్లెక్స్) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో వారిని ఘనంగా స్వాగతం పలికేందుకు గాను ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ ఆధ్వర్యంలో ప్రభుత్వ…

కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో రూ. 25 లక్షల రూపాయల అంచనావ్యయం

కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో రూ. 25 లక్షల రూపాయల అంచనావ్యయం తో, అత్యాధునిక సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి పరీక్ష కేంద్రం ను జోనల్ కమిషనర్ శంకరయ్య డీసీ వెంకన్న డిప్యూటీ DMHO శ్రీమతి…

బాలల పరిరక్షణ కొరకు కమిటీలు

బాలల పరిరక్షణ కొరకు కమిటీలు బాలల రక్షణ సంరక్షణ కొరకు కమిటీలుదోహదపడతాయని శాయంపేట మండల పరిషత్ అధ్యక్షులు ఎం తిరుపతి రెడ్డి అన్నారు,బుధవారం రోజునమండల పరిషత్ కార్యాలయంలో మండల బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసిన అనంతరం మండల అభివృద్ధి అధికారి…

విద్యార్థులఅవస్థలకు నిలయాలుప్రయివేట్ కళాశాల .

విద్యార్థులఅవస్థలకు నిలయాలుప్రయివేట్ కళాశాల . తాండూర్(సాక్షిత : ప్రయివేట్ కళాశాలల విద్యార్థులు, కళాశాలలోమధ్య్హనం భోజనం చేయుటకు, అకామిడేషన్ లేక,శ్రీ చైతన్య జూనియర్ కళ శాలతాండూర్,విద్యార్థులు ఆకళాశాల సమీపంలో ఉన్న మున్సిపల్ పార్కులో భోజనం చేస్తున్నారు, ఒక్క విద్యారకి సం!రానికి 10000నుండి 30000వరకు…

You cannot copy content of this page