కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ సంతోష్ ఫ్యామిలీ దాబా

కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ సంతోష్ ఫ్యామిలీ దాబా ను కార్పొరేటర్లు హమీద్ పటేల్ ,ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ఈ…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన ది ప్రైగర్ కో రెస్టారెంట్

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన ది ప్రైగర్ కో రెస్టారెంట్ ను కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ .…

ఊట్ల యాదవ సంఘానికి 1,50,000 వేల రూపాయలను విరాళంగా అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఊట్ల యాదవ సంఘానికి 1,50,000 వేల రూపాయలను విరాళంగా అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి *సాక్షిత : ఊట్ల గ్రామంలో యాదవ సంఘ భవనం ప్లాస్టింగ్ కొరకు 150000 రూపాయలు అందించారు. అదేవిధంగా యాదవ సంఘం భవనానికి కావాల్సిన అన్ని…

మట్టి వినాయకుల ను పూజిద్దాం…. పర్యావరణం ను పరిరక్షిద్దాం ..ప్రభుత్వ విప్ గాంధీ

మట్టి వినాయకుల ను పూజిద్దాం…. పర్యావరణం ను పరిరక్షిద్దాం ..ప్రభుత్వ విప్ గాంధీ .సాక్షిత : శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ని మీటింగ్ హాల్ లో వినాయక చవితి పర్వదినం ను పురస్కరించుకుని శేరిలింగంపల్లి జోన్ జాయింట్ కమిషనర్ మల్లారెడ్డి ,…

గులాబీ గళమే తెలంగాణకు బలం: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

గులాబీ గళమే తెలంగాణకు బలం: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *సాక్షిత : వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి నివాస ఆవరణలో ధారూర్ మండల పరిధిలోని…

గులాబీ జెండా నీడలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తిపు ఉంటుంది: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు,

గులాబీ జెండా నీడలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తిపు ఉంటుంది: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *సాక్షిత : వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి నివాస…

జిన్నారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 444 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా

జిన్నారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 444 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

200పైగా కార్లతో
పెద్దపల్లిలో సీఎం చే జిల్లా కలెక్టరేట్ నూతన భావన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

200పైగా కార్లతోపెద్దపల్లిలో సీఎం చే జిల్లా కలెక్టరేట్ నూతన భావన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…సాక్షిత : ప్రజలకు ప్రభుత్వ పాలనను చేరువచేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆధునిక హంగులతో నిర్మించిన పెద్దపల్లి జిల్లా సమీకృత…

మట్టి వినాయకులనే పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం…

మట్టి వినాయకులనే పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం… సబీహా గౌసుద్దీన్ ……… సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , జిహెచ్ఎంసి అధికారులు మురళిధర్ రెడ్డి, యస్ ఆర్ పి సురేష్, లతో…

అంతర్గత సీసీ రోడ్డు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతి…

అంతర్గత సీసీ రోడ్డు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతి…సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలోని ఎపిఅర్ విల్లాస్ కి చెందిన కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా…

You cannot copy content of this page