గులాబీ జెండా నీడలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తిపు ఉంటుంది: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు,

Spread the love

గులాబీ జెండా నీడలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తిపు ఉంటుంది: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *
సాక్షిత : వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి నివాస ఆవరణలో తెలంగాణ ఉద్యమకారుడు ధారూర్ మండలం JAC చైర్మన్ చెక్క. విజయ్ కుమార్ మరియు ధారూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రహీమత్తుల్లాఖాన్ ను TRS పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page