ఊట్ల యాదవ సంఘానికి 1,50,000 వేల రూపాయలను విరాళంగా అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

ఊట్ల యాదవ సంఘానికి 1,50,000 వేల రూపాయలను విరాళంగా అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి *
సాక్షిత : ఊట్ల గ్రామంలో యాదవ సంఘ భవనం ప్లాస్టింగ్ కొరకు 150000 రూపాయలు అందించారు. అదేవిధంగా యాదవ సంఘం భవనానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ , టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్ , స్థానిక సర్పంచ్ ఆంజనేయులు, మాజీ సర్పంచ్ శివరాజ్,ప్రభాకర్ రెడ్డి , బొగురు రాజు,కప్పేర మహేష్, బి కృష్ణ, యాదవ సంఘం నాయకులు ముత్యాలు , బిక్షపతి, మహేష్, శ్రీశైలం, సత్యనారాయణ,శ్రీనివాస్, వీరస్వామి, మల్లేష్, రాకేష్, యువకులు శ్రీకాంత్ ,సంపత్ ,కృష, రామకృష్ణ,ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page