హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన ది ప్రైగర్ కో రెస్టారెంట్

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన ది ప్రైగర్ కో రెస్టారెంట్ ను కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు కోమండ్ల శ్రీనివాస్ రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, సైదేశ్వర రావు, కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page