ఘనంగా జాతీయ సమైఖ్యత రక్ష బంధన్ కార్యక్రమం…

ఘనంగా జాతీయ సమైఖ్యత రక్ష బంధన్ కార్యక్రమం… సీఎం “కేసిఆర్ ఫ్లెక్సీకి రాఖీ”లు కట్టిన కుత్బుల్లాపూర్ మహిళా నాయకురాలు… స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జీడిమెట్ల డివిజన్ పరిధిలోని దండమూడి ఎంక్లేవ్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నివాసం వద్ద జాతీయ…

కేసీఆర్‌ హయాంలో పదిరెట్లు పెరిగిన పెన్షన్లు: మంత్రి కేటీఆర్‌

కేసీఆర్‌ హయాంలో పదిరెట్లు పెరిగిన పెన్షన్లు: మంత్రి కేటీఆర్‌సాక్షిత హైదరాబాద్‌: ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల…

ఎమ్మెల్యేకు పలు ఆహ్వాన పత్రికల అందజేత

ఎమ్మెల్యేకు పలు ఆహ్వాన పత్రికల అందజేత… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన నాయకులు మరియు సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వాన పత్రికలు అందజేశారు

రాష్ట్ర తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్

సాక్షిత : రాష్ట్ర తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల లబ్దిదారులతో కలిసి పాల్గొన్న *ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , మేయర్ శ్రీమతి…

హాలియా పట్టణం లో 75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఫ్రీడం రన్ లో

హాలియా పట్టణం లో 75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఫ్రీడం రన్ లో పాల్గొన్న *ఎమ్మెల్యే నోముల భగత్ *.సాక్షిత నల్గొండ జిల్లా … : ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ.. భారత దేశంలో ఏ…

బీజేవైఎం ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *

బీజేవైఎం ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *సాక్షిత గాజులరామారం: హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేసి దేశ భక్తిని చాటాలని మాజీ ఎమ్మెల్యే కూన…

వైరా పట్టణంలో 20వ వార్డు శాంతినగర్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం

వైరా పట్టణంలో 20వ వార్డు శాంతినగర్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో భాగంగా వైరా శాసనసభ్యులు లావుడియ రాములు నాయక్ ఆశీస్సులతో దుద్దుపూడి గ్రామ వాసులు తెరాస పార్టీ పట్టణ నాయకులు మోటపోతుల సురేష్…

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీహుస్నాబాద్ నియోజకవర్గ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ సాక్షిత సైదాపూర్ ప్రతినిధి కరీంనగర్ జిల్లా ప్రేమానురాగాలకు రాఖీ పౌర్ణమి ప్రతీక అని హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ తెలిపారు. నియోజకవర్గ సోదరసోదరీమణులకు రాఖీ పౌర్ణమి…

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జెండా ఊపి 2కె రన్ ప్రారంభించిన ఎంపీపి ప్రభాకర్ రెడ్డి సి ఐ జనార్ధన్

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జెండా ఊపి 2కె రన్ ప్రారంభించిన ఎంపీపి ప్రభాకర్ రెడ్డి సి ఐ జనార్ధన్ సాక్షిత సైదాపూర్ మండలము సైదాపూర్ మండల కేంద్రంలో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవం లో భాగంగా 2 కె రన్…

బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులకు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలుసాక్షిత పటాన్చెరు : ప్రతి ఒక్కరిలో సోదరుభావం పెంపొందించాలన్న లక్ష్యంతో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రక్షాబంధన్ పర్వదినం…

You cannot copy content of this page