కట్ట మైసమ్మ శిఖం చెరువు మెల్లగా కబ్జా

కట్ట మైసమ్మ శిఖం చెరువు మెల్లగా కబ్జా సాక్షిత : కుత్బుల్లాపూర్ సూరారం ప్రధాన రహదారి పైన ఉన్న కట్ట మైసమ్మ చెరువు మెల్లగా కబ్జా కి గురైవుతుంది , పట్ట పగలే చెరువు లో మట్టిని నింపుతున్నారు, ఇంత దైర్యం…

పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన యస్.పి రాజేంద్ర ప్రసాద్

కేసులలో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలిపెండింగ్ పనుల వల్ల వత్తిడి పెరుగుతుంది, పనులు పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలి. సూర్యాపేట సాక్షిత ప్రతినిధి జిల్లా పోలీస్ కార్యాలయంలోయస్.పి రాజేంద్ర ప్రసాద్ ఐపిఎస్ పోలీసు…

నేషనల్ కమీషన్ ఫర్ మైనారిటీస్ మెంబర్ ను కలిసిన ఎంపిజే బృందం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపిజె), జిల్లా అధ్యక్షుడు షేక్. ఖాసిమ్ తన సభ్యులతో నేషనల్ కమీషన్ ఫర్ మైనారిటీస్ సభ్యురాలుకుమా‌రి సయ్యద్ షహజాది ని కలిశారు. ఈ సందర్భంగా 1వ తరగతి…

విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన జెడ్పీ చైర్మన్ కోరంకనకయ్య

డీసీసీబీ డైరెక్టర్ మల్లి బాబు.యాదవ్. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: కామేపల్లి మండలం, బాసిత్ నగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన .సీతారామ చంద్ర స్వామి ఆలయ ప్రారంబోస్థవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్. కోరం…

కళ్యాణ లక్ష్మి పధకం పేదలకు వరం : తీగుల్ల పద్మారావు గౌడ్

సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ, మెట్టుగూడ మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, శాదిముబరాక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కలను డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో అందించారు. కార్పొరేటర్ లు…

కలుషిత నీటి సరఫరా సమస్యలకు కళ్ళెం వేయాలి : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

చింతబావిలో సమస్యల పరిష్కారానికి కోటి రూపాయల నిధులు మంజూరు సాక్షిత సికింద్రాబాద్ : కలుషిత నీటి సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. చింత బావి ప్రాంతంలో ఇటీవల కలుషిత నీటి…

ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లిన వైరా ఏసీపీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రమాదంలో గాయపడిన వారిని అటుగా వెళుతున్న వైరా ఏసీపీ రహెమాన్ తమ సిబ్బందితో కలసి సహాయం చేసి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సాయంత్రం ఐదు గంటల సమయంలో…

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ విజేతలను అభినందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ శ్రీవేద ది యూనివర్స్ స్కూల్ చిన్నారులు ఏప్రిల్ లో గోవా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఏడుగురు చిన్నారులు రన్నింగ్ లో 15…

10వ తరగతి ఫలితాల్లోగ్రీన్ గ్రో విద్యార్థిల ప్రభంజనం

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలంలో పదవ తరగతి ఫలితాలలో గ్రీన్ గ్రో హై స్కూల్ విద్యార్థులు అయిన చొల్లేటి కార్తీక్ 10/10 జిపిఎ తో చిట్యాల మండలంలో మొదటి స్థానం లో నిలిచాడు. కోమటిరెడ్డి కీర్తన రెడ్డి 9.8/10 జిపిఎ…

నూతన వధూవరులకు పొంగులేటి ఆశీర్వాదం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సత్తుపల్లి, వైరా, ఖమ్మం, మధిర, పాలేరు నియోజవకవర్గాలను సందర్శించారు. ఆయా నియోజకవర్గ మండలాల్లోని గ్రామాల్లో జరిగిన పలు…

You cannot copy content of this page