నేషనల్ కమీషన్ ఫర్ మైనారిటీస్ మెంబర్ ను కలిసిన ఎంపిజే బృందం

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపిజె), జిల్లా అధ్యక్షుడు షేక్. ఖాసిమ్ తన సభ్యులతో నేషనల్ కమీషన్ ఫర్ మైనారిటీస్ సభ్యురాలు
కుమా‌రి సయ్యద్ షహజాది ని కలిశారు. ఈ సందర్భంగా 1వ తరగతి నుండి 8వ త‌రగతి వరకు, మైనారిటీ విద్యార్థినీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్కాలర్ షిప్ ను పునరుద్ధరింప చేయాలని, వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిజే జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఏ. గఫార్, కోశాధికారి ఎండి హకీమ్, కార్యదర్శి ఎం.డి.జమీల్, సభ్యులు ఎస్.కే. అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page