సీఎం లకు ఎంపీ నామ ఘన స్వాగతం

సీఎం లకు ఎంపీ నామ ఘన స్వాగతం సీఎం కేసీఆర్ తో కలసి ప్రెస్మీట్ లో పాల్గొన్న నామ రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు : నామ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ముఖ్యమంత్రి కేసీఆర్ ను…

చనిపోతే ‘జై జవాన్’ అనడం కాదు.. మా భార్య పిల్లలు భూములకు రక్షణ కల్పించండి

చనిపోతే ‘జై జవాన్’ అనడం కాదు.. మా భార్య పిల్లలు భూములకు రక్షణ కల్పించండి— ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే గ్రామాల్లోని మా భూములను అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు— విలేకరుల సమావేశంలో బాధితుడు దేశ సైనికుడు దోమల ఉపేందర్ రావు…

రాధాకృష్ణ మూర్తి కి సామాజిక సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ ప్రదానం

రాధాకృష్ణ మూర్తి కి సామాజిక సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ ప్రదానం సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండాకు చెందిన జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ కు సామాజిక సేవలకు మరియు రైతు శ్రేయోభిలాషి…

బిఎస్పీ మండల పార్టీ అధ్యక్షులుగా గ్యార శేఖర్ ఎన్నిక

బిఎస్పీ మండల పార్టీ అధ్యక్షులుగా గ్యార శేఖర్ ఎన్నిక చిట్యాల సాక్షిత ప్రతినిధి బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) చిట్యాల మండల పార్టీ అధ్యక్షులుగా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన గ్యార శేఖర్ ఎన్నికైనట్లు బిఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్…

బేడ బుడగ జంగాలకు ప్రభుత్వ పధకాలని వర్తింపచేయాలి – నూనె వెంకట్ స్వామి

బేడ బుడగ జంగాలకు ప్రభుత్వ పధకాలని వర్తింపచేయాలి – నూనె వెంకట్ స్వామి చిట్యాల సాక్షిత ప్రతినిధి తెలంగాణ సంస్కృతిలో ప్రధానమైన బుర్రకథలు, యక్షగానాలు, తోలుబొమ్మ లాటలు, జంగందేవరల వేషాలకు ప్రతీక అయి వీరుల చరిత్రలన్నింటినీ అద్భుతంగా చెప్పగలిగిన నేర్పరితనం ఉన్న…

ప్రతి పోడు రైతుకు పట్టా మంజూరు చేయాలి

ప్రతి పోడు రైతుకు పట్టా మంజూరు చేయాలి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రతి పోడు రైతుకు పట్టా మంజూరు చేయాలని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్…

గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని

గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చింతకాని మండలం నేరడ గ్రామంలో గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేము చేస్తున్న డిమాండ్స్ తక్షణమే అమలు పరచాలని రాష్ట్ర పంచాయతీ…

చెరువు శిఖం భూమిని ఆక్రమించిన ఇంటూరి హరగోపాల్ పై చర్యలు తీసుకోవాలి

చెరువు శిఖం భూమిని ఆక్రమించిన ఇంటూరి హరగోపాల్ పై చర్యలు తీసుకోవాలి మా భూమిలో వరద కాలువ తవ్వి వేధింపులకు గురి చేస్తున్న హరగోపాల్, తహసిల్దార్ లపై చర్యలు తీసుకోవాలి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చెరువు శిఖం భూమిని…

మంత్రి హరీశ్ రావును కలిసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

మంత్రి హరీశ్ రావును కలిసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య — రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి నూతన భవనం, వంద పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చెయ్యాలని వినతి నల్లగొండ సాక్షిత ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖమాత్యులు తన్నీరు…

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నదే కేసీఆర్ సంకల్పం

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నదే కేసీఆర్ సంకల్పం— ఇండ్ల పట్టాల పంపిణీ అనంతరం కెసిఆర్ ను కలిపే బాధ్యత మాదే— ఏ సమస్య వచ్చినా జర్నలిస్టులకు అండగా ఉంటా— రాజ్యసభ సభ్యునిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) అభినందన…

You cannot copy content of this page